ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదమ్
డా పెద్ది రమాదేవి BAMS , DHA , BPR
SURAKSHA AYURVEDIC CLINIC SANJEEVA REDDY NAGAR,NEAR BALKAMPET ELLAMMA TEMPLE
HYDERABAD-ANDHRA PRADESH
ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఆరోగ్యవంతుని ఆరోగ్యం కాపాడు కోవటంతో పాటు రోగనివారణ అనేది ప్రధాన లక్ష్యం.
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా చరక,సుశ్రుతాది వైద్య ఋషులు అనేక విధానాలుగా పద్దతులు రోగనివారణ ఉపాయాలు అనేకం చెప్పారు
ఆరోగ్య పరిరక్షణార్ధం దినచర్య , రుతుచర్య , రాత్రిచర్య అనేవి సంహిత గ్రంధాల ద్వార మనకు వివరించారు. మనం తీసుకునే ఆహరం ద్వారానే మన శరీర అభివ్రిది అదేవిధంగా శరీర నాశనం జరుగుతుందని మన అందరికి తెలుసు. ప్రతి మానవుడి శరీరంలో సహజంగ ప్రకృతి , వికృతులు అనేవి ఉంటాయి. ఈ ప్రకృతి వికృతులు మన శరీరాన్ని సమాన స్థితిలో ఉంచడానికి సహాయ పడుతుంటే ఈ శరీరం సమాన స్థితిలో ఉంటుంది. శరీర ప్రక్రుతులను దోషాలు అని విక్రుతులను ధాతువులుగ పిలుస్తారు .
దోష ధాతు మాలాలు అనేవి మనశరీరని సమాన స్థితిలో ఉంచి అటువంటు మానవుడు ఆరోగ్యవంతుడు అని పిలుస్తారు
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వాత పిత్త కఫాలు అనేవి వృద్దిక్షాలు చెందడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ దోష ధాతు మల అగ్నులు సమన స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం అని ఆయుర్వేదం చెప్పింది
మనం తీసుకునే ఆహారం ఆరు రుచులు కలిగి ఉంటుంది అవి మధుర,అమల,లవణ, కాటు తిక్త కాషాయ రసాలు
ఈ ఆరు రుచులు మనం తీసుకునే ఆహరంలో ఒక్కటిగా రెండుగా అంతకంటే అధికంగా కలిసి ఉంటాయీ ఈ ఆరు రుచులు మనం పద్దతిక తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు
డా పెద్ది రమాదేవి BAMS , DHA , BPR
SURAKSHA AYURVEDIC CLINIC SANJEEVA REDDY NAGAR,NEAR BALKAMPET ELLAMMA TEMPLE
HYDERABAD-ANDHRA PRADESH
ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఆరోగ్యవంతుని ఆరోగ్యం కాపాడు కోవటంతో పాటు రోగనివారణ అనేది ప్రధాన లక్ష్యం.
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా చరక,సుశ్రుతాది వైద్య ఋషులు అనేక విధానాలుగా పద్దతులు రోగనివారణ ఉపాయాలు అనేకం చెప్పారు
ఆరోగ్య పరిరక్షణార్ధం దినచర్య , రుతుచర్య , రాత్రిచర్య అనేవి సంహిత గ్రంధాల ద్వార మనకు వివరించారు. మనం తీసుకునే ఆహరం ద్వారానే మన శరీర అభివ్రిది అదేవిధంగా శరీర నాశనం జరుగుతుందని మన అందరికి తెలుసు. ప్రతి మానవుడి శరీరంలో సహజంగ ప్రకృతి , వికృతులు అనేవి ఉంటాయి. ఈ ప్రకృతి వికృతులు మన శరీరాన్ని సమాన స్థితిలో ఉంచడానికి సహాయ పడుతుంటే ఈ శరీరం సమాన స్థితిలో ఉంటుంది. శరీర ప్రక్రుతులను దోషాలు అని విక్రుతులను ధాతువులుగ పిలుస్తారు .
దోష ధాతు మాలాలు అనేవి మనశరీరని సమాన స్థితిలో ఉంచి అటువంటు మానవుడు ఆరోగ్యవంతుడు అని పిలుస్తారు
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వాత పిత్త కఫాలు అనేవి వృద్దిక్షాలు చెందడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ దోష ధాతు మల అగ్నులు సమన స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం అని ఆయుర్వేదం చెప్పింది
మనం తీసుకునే ఆహారం ఆరు రుచులు కలిగి ఉంటుంది అవి మధుర,అమల,లవణ, కాటు తిక్త కాషాయ రసాలు
ఈ ఆరు రుచులు మనం తీసుకునే ఆహరంలో ఒక్కటిగా రెండుగా అంతకంటే అధికంగా కలిసి ఉంటాయీ ఈ ఆరు రుచులు మనం పద్దతిక తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు
- వాత హర రసాలు : మధుర అమ్ల్ లవణ
- పిత్త హర రసాలు : కాషాయ తిక్త మధుర
- కఫ హర రసాలు: కాటు అమల తిక్త
No comments:
Post a Comment